జూలై 13న 1111 శివలింగాలతో మహా శివాభిషేకం – ప్రత్యేక కార్యక్రమం
జ్యేష్ఠ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా జూలై 13న ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. అవధాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో 1111 శివలింగాలతో శివాభిషేకం, కైలాస యంత్రానికి అభిషేకం, లక్ష వత్తులతో క్షదీపోత్సవం, ప్రదోషాగ్ని హోమం జరుగుతాయి. భక్తులు తమ గోత్ర నామాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ పూజలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com