శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు
చింతలగూడం గ్రామానికి చెందిన రమ్య అనే భక్తురాలు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించింది. ఆమె మాట్లాడుతూ ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శించుకోవచ్చని తెలిపారు. ఆలయంలో గణపతి, శివలింగం, గోశాల ఉన్నాయి. ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి ఇసుక, ఇటుక, సిమెంట్, ఇనుము వంటి సామగ్రిని విరాళంగా ఇవ్వాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com