అనకాపల్లి జిల్లాలో వరహా నదీ రక్షణ గోడకు శంకుస్థాపన చేసిన హోమ్ మంత్రి వంగలపుడి అనిత
హోమ్ మంత్రి వంగలపుడి అనిత అనకాపల్లి జిల్లా సోమిదేవపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వరహా నది రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానిక MPUP పాఠశాలను సందర్శించి, ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com