ప్రజా సేవలు సులభతరం చేయడానికి ఆర్టీజీఎస్ ద్వారా డేటా వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష
AP CM చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం (RTGS) లో డేటా ఆధారిత నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీజీఎస్ సమాచార వ్యవస్థతో పాలనను ప్రజలకు సమర్థవంతంగా సులభంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. శాఖల వారీగా డేటా సమన్యయంపై అధికారులతో చర్చించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com