చెన్నై వ్యాపారవేత్త TTDకి Electric Bus విరాళం ఇచ్చారు
చెన్నైకి చెందిన వర్ధమాని చేయనన్ అనే వ్యాపారవేత్త తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) ఒక electric bus విరాళంగా అందించారు.
బస్సును తిరుమల కొండపైకి తీసుకువచ్చిన తర్వాత అధికారులు పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి ఆరతి ఇచ్చారు. అనంతరం TTD Additional EO వెంకయ్య చౌదరికి బస్సు తాళాలు అందించారు.
ఈ electric bus లో ప్రయాణం పూర్తిగా ఉచితమని తెలిసింది. bus లో విశాలమైన సీట్లు అమర్చారు. ఘాట్ రోడ్ల మీద ప్రయాణానికి అనుగుణంగా రెండేసి సీట్లు వరుసలో అమర్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com