మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడబిల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. రూ.1.20 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.
అనంతరం, గరుడబిల్లిలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికార కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com