పెట్రోల్కు 3.29 రూపాయలు, డీజిల్కు 31 పైసలు పెరిగాయి — ఆటో కార్మికుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరను లీటర్కు ₹3.29 పైసలు పెంచింది. డీజిల్ ధర లీటర్కు 31 పైసలు పెరిగింది.
ఈ నిర్ణయంపై ఒంగోలులో ఆటో యూనియన్ నాయకులు స్పందించారు. ఒక్కసారిగా ధరలు పెంచడం సరికాదని వారు పేర్కొన్నారు. డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని వారు చెప్పారు.
ఆటో కార్మికులు మాట్లాడుతూ — free bus సేవల వల్ల ఆటో ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ముందు ₹600–₹700 వచ్చిన చోట ఇప్పుడు ₹100–₹200 కూడా రావడం లేదని చెప్పారు. spare parts ధరలు కూడా పెరిగాయని, ఆటో నడపడం కష్టంగా మారిందని వారు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆటో కార్మికులు విజ్ఞప్తి చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com