హైదరాబాద్లో 'AI in Healthcare 2.0' అంతర్జాతీయ సదస్సు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో 'AI in Healthcare 2.0' అంతర్జాతీయ సదస్సు సమ్మిట్ను ప్రారంభించారు.
యశోదా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 2000 మందికి పైగా వైద్యులు, పరిశోధకులు పాల్గొన్నారు.
AI ఆధారిత ఆరోగ్య సేవల్లో కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com