చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
కడపల్లిలోని సీఎం నివాసం వద్దకు చేరుకున్న స్థానికులు, అభిమానులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై పలు వినతి పత్రాలు అందించారు. చంద్రబాబు స్థానికులతో ముచ్చటించి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com