తిరుమల అభిషేక సేవలో పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని కుటుంబం
పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన కుమారుడు అనంత్ అంబాని, కోడలు రాధికా మర్చెంట్ కూడా సేవలో ఉన్నారు. శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇదే సమయంలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com