నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నెంబర్ 1 గేటును ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com