గోల్కొండ కోటలో బోనాల పండుగ ప్రారంభం
హైదరాబాద్లోని గోల్కొండ కోటలో బోనాల పండుగ ఘనంగా మొదలైంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కుమారస్వామి 20 ఏళ్ల నుంచి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈ సారి కూడా మూడు మట్టి కుండలతో బోనం తీసుకువచ్చారు. కంసాన్పల్లికి చెందిన రమేష్ కూడా మట్టి కుండలతోనే బోనం సమర్పించారు. వర్షాలు పడి పంటలు బాగా పండాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. జై గోల్కొండ ఎల్లమ్మ తల్లి అంటూ భక్తులు జయజయధ్వానాలు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com